2017-04-18

జప విధానము

1 ఇతరులకు వినపడేటట్లు చేసే జపము . దీనిని వాచకమని అందురు
2 ఇతరులకు వినపడి వినపడనట్లు చేస్తే దానిని ఉపాంశువు అని అంటారు .
౩ మనసులో జపిస్తే అది మానసికమని అనబడును .

ఆసన ప్రాధాన్యత
దర్భాసనం వేసుకొని దానిపై తెల్లని వస్త్రమును వేసుకొని జపం చేయుట శ్రేయస్కరం .
పీటపైన జపం చేయుట మంచిది కాదు . పీటపైన వస్త్రం వేసుకొని జపం చేయుట శ్రేష్టము .


ఓం కారం జపిస్తే          -         ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయి
గాయత్రి  జపిస్తే           -           భుక్తి , ముక్తి లభిస్తుంది .
దామోదరనామం         -           సమస్త బంధనములు తొలగిపోవును
నారాయణ మంత్రం       -           సర్వార్ధ సాధకం
పుష్కరాక్రమ                -           నేత్ర వ్యాధులు నశించును
చక్ర,                        -           సర్వ రోగములు నశించును
నృసింహ నామము      -           స్థైర్యము లభించును .
హయగ్రీవ                  -           విద్యాభి వృద్ది కలుగును
జగత్సూతి                 -           సంతాన ప్రాప్తి
జలాశయ                  -           అగ్ని దాహం తొలగును .

అనంత , అచ్యుత నామములు జపించుట వలన ధన , ధాన్య వృద్ది కలుగును .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...