దీనిని ధరించుట వలన ముఖ్యముగా విద్యార్ధులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది . తద్వారా మంచి మార్కులను పొంది ఉన్నతులు కాగలరు . రాతిపై ఆరగ దీసినపుడు మరింత ప్రకాశవంతముగా ఉండే పుష్య రాగం ధరించుట వలన అప్పుల భాధలు తొలగును . మంచి ఆరోగ్యము కలుగును .గృహములో ధన ధాన్య సమృద్ధి కలిగి సుఖ సంతోషములతో ఉండెదరు.ఈ పుష్యరాగములు భూమి నుండి రాతి పొరలలో పుట్టు చున్నవి .
నవ గ్రహము లలో బృహస్పతి సంఖ్య ౩.
సంఖ్య శాస్త్రము ప్రకారము ౩., 12, 21 , ౩౦ తేదీలలో జన్మించిన వారు ,
సంఖ్య శాస్త్రము ప్రకారము ౩., 12, 21 , ౩౦ తేదీలలో జన్మించిన వారు ,
పునర్వసు , విశాఖనక్షత్రము, పూర్వాబాద్ర నక్షత్రము లలో జన్మించిన వారు గురుని స్వక్షేత్ర రాశులైన ధనుస్సు , మీన
రాశుల లో జన్మించిన వారు , ధనుస్సు , మీన లగ్నము లలో జన్మించినవారు పుష్య రాగం ను ధరించుట వలన సకల శుభములు కలుగును.